సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ మేజర్ మృతి
17-06-2019 Mon 18:22
- కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- గాయపడిన ముగ్గురు జవాన్లు
- 92 బేస్ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
జమ్మూకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా అచ్బల్ ప్రాంతంలో నేటి ఉదయం భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగడబడ్డారు. ఈ సందర్భంగా సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ అమరుడవగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్లోని ఆర్మీకి చెందిన 92 బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
More Latest News
రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
17 minutes ago

వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
43 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
2 hours ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
4 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
4 hours ago
