ఆరోపణలను వెనక్కి తీసుకున్న రాంమాధవ్.. అవి వ్యక్తిగతం కాదని ప్రకటన
22-11-2018 Thu 20:58
- పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్పై సంచలన వ్యాఖ్యలు
- ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
- వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న రాం మాధవ్

పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్ చేతులు కలపడం వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు చేతులు కలిపారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో రాం మాధవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుసకున్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేకుంటే లెంపలేసుకుని రాం మాధవ్ క్షమాపణలు చెప్పాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన రాం మాధవ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన ఆరోపణలు రాజకీయమే తప్ప వ్యక్తిగతం కాదన్నారు.
More Latest News
ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
3 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
34 minutes ago

'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!
52 minutes ago

హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
1 hour ago

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
1 hour ago

నిరాశపరిచిన సీనియర్ నటి అర్చన రీ ఎంట్రీ!
1 hour ago
