ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని సాగనంపే సమయం వచ్చింది!: విజయశాంతి
17-11-2018 Sat 13:58
- రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
- 10 మంది మహిళలకు సీట్లు ఇచ్చాం
- కేసీఆర్ కేబినెట్ లో మహిళలే లేరు

తెలంగాణలో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పారు. కరీంనగర్ లో ఈ రోజు నిర్వహించిన మహిళా సదస్సులో విజయశాంతి మాట్లాడారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 10 మంది మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఒక్క మహిళా మంత్రి కూడా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
36 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
53 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
2 hours ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago
