ఆ ముగ్గురు విద్యార్థులకు అండగా ఉంటానన్న చంద్రబాబు
13-06-2018 Wed 11:57
- ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సందర్భంగా జెండాలు కడుతూ కరెంట్ షాక్ కు గురైన విద్యార్థులు
- పార్టీ ఖర్చులతో వైద్యం
- ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ చంద్రబాబు ఆదేశం

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు పార్టీ జెండా కడుతూ విద్యుత్ షాక్ కు గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ వారికి పార్టీ ఖర్చులతో వైద్యం అందించారు. ప్రస్తుతం వారు కోలుకున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా సీఎం పేషీ అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సాయంపై విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
More Latest News
ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.. వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు.. ప్రపంచ కుబేరుడి కంపెనీలో ఉద్యోగుల కష్టాలెన్నో!
12 minutes ago

చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
32 minutes ago

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
41 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
43 minutes ago

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
52 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
1 hour ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
