జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
09-04-2021 Fri 10:11
- అవంతిపొరా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
- షోఫియాన్ జిల్లాలో మరో ముగ్గురు ముష్కరుల ఖతం
- కొనసాగుతున్న కాల్పులు
Advertisement 1
జమ్మూకశ్మీర్లో ఈ ఉదయం వేర్వేరు చోట్ల జరిగిన రెండు భారీ ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు పడి ఉన్నాయి.
Advertisement 1
More Flash News
విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలిగింపు?
4 hours ago
Advertisement 1
45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి
5 hours ago
మహారాష్ట్రలో లాక్డౌన్పై రేపే నిర్ణయం!
5 hours ago
మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్
6 hours ago
Advertisement 1