వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు జగన్ గజగజా వణుకుతున్నాడు: నారా లోకేశ్
06-04-2021 Tue 13:31
- ఇటీవల వివేకా హత్యకేసుపై కుమార్తె ప్రెస్ మీట్
- సర్కారు సహకరించడంలేదని వ్యాఖ్యలు
- డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ ను పంచుకున్న లోకేశ్
- హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్
Advertisement 1
తన తండ్రి హత్య కేసులో విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరించడంలేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించడం తెలిసిందే. తాజాగా డాక్టర్ సునీతారెడ్డి కామెంట్స్ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందరూ అడిగినట్టే తాను కూడా అడుగుతున్నానని, హూ కిల్డ్ బాబాయ్? అంటూ ట్వీట్ చేశారు.
"మీ చిన్నాన్నను మా నాన్న నరికేశాడన్నావు. దానిపై సీబీఐ దర్యాప్తు చేయాలన్నావు. ఇప్పుడెందుకు సీబీఐని వద్దంటున్నావు... చెప్పు అబ్బాయి!" అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ వస్తే చాలు... ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజా వణుకుతున్నాడు అని ఎద్దేవా చేశారు.
Advertisement 1
More Flash News
నువ్వు అని సంబోధించడం నువ్వు చేసిన తప్పు: నాగబాబు
2 minutes ago
చిరూకి కథ చెప్పిన 'మహర్షి' డైరెక్టర్!
39 minutes ago
'పుష్ప' యాక్షన్ సీన్స్ కోసం 39 కోట్ల ఖర్చు?
1 hour ago
Advertisement 1
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
1 hour ago
218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
1 hour ago
Advertisement 1