అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నుంచి 'యే జిందగీ' పాట విడుదల
05-04-2021 Mon 20:28
- అఖిల్, పూజా హెగ్డే జంటగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
- బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా
- గోపీసుందర్ సంగీతం
- 'యే జిందగీ' పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
Advertisement 1
అక్కినేని యంగ్ హీరో అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. తాజాగా ఈ సినిమా నుంచి 'యే జిందగీ' అనే గీతం విడుదలైంది. ఈ లిరికల్ వీడియోకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. గోపీసుందర్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడు.
Advertisement 1
More Flash News
కరోనా ఎఫెక్ట్.. చారిత్రక కట్టడాల మూసివేత
3 minutes ago
నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించిన విప్రో!
26 minutes ago
టీమిండియా ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన బీసీసీఐ
35 minutes ago
తిరుపతి ఉప ఎన్నికకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
48 minutes ago
Advertisement 1
'నీట్' పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
3 hours ago
Advertisement 1