చత్తీస్ గఢ్ లో మృతి చెందిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ప్రకటించిన ఏపీ సీఎం జగన్
05-04-2021 Mon 14:26
- చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
- సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో నక్సల్స్ మెరుపుదాడి
- 22 మంది భద్రతా సిబ్బంది బలి
- వారిలో ఇద్దరు తెలుగువారు
- ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ మృతి
Advertisement 1
ఏపీ సీఎం జగన్ మరోసారి మానవీయతతో స్పందించారు. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ దాడిలో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు అమరులయ్యారు. వారి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో భగవంతుడు వారికి ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Advertisement 1
More Flash News
కరోనా విజృంభణ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం!
16 minutes ago
Advertisement 1
చిరూకి కథ చెప్పిన 'మహర్షి' డైరెక్టర్!
1 hour ago
'పుష్ప' యాక్షన్ సీన్స్ కోసం 39 కోట్ల ఖర్చు?
1 hour ago
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
1 hour ago
218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
2 hours ago
దేశంలో కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ
2 hours ago
Advertisement 1